Author : siti news telangana
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీలో 100 మొక్కల నాటిన సిబంది.
ఒక మొక్క నాటితే భవిష్యత్ తరాలకు ఊపిరి పోసినట్లేనని పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని,ఇందులో భాగంగా మొక్కలను నాటి ప్రకృతిని కాపాడి రాబోయే తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతి...
అమెరికా లో చదువుతున్న తెలంగాణ విద్యార్థినికి ఘోర ప్రమాదం
పెద్ద చదువులు చదవడానికి విదేశాలకు వెళ్లిన కూతురు ప్రమాదానికి గురై ప్రాణాపాయస్థితిలో ఉన్న చూసే అవకాశం లేక ఆవేదనతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్న ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్...
అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వార తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాల : మంత్రి వివేక్ వెంకటస్వామి
తెలంగాణ యువతను ప్రపంచ ఉద్యోగ విపణికి సిద్ధం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాత ఐటీఐలకు సరికొత్త రూపు కల్పించి వాటిని అత్యాధునిక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATCs) అభివృద్ధి చేసిందని రాష్ట్ర కార్మిక,...
మందమర్రి జీఎం కార్యాలయం, కేకే ఓసీపీల లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం.
సింగరేణి సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, IAS ప్రత్యేక ఆదేశాలు తో మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ (జీ.ఎం) కార్యాలయంతో పాటు కేకే ఓసీపీ (KK OCP) లో ప్రపంచ...
ప్రజాపాలన ప్రగతి కార్యక్రమం లో దరఖాస్తులను స్వీకరిస్తున్న అధికారులు
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం లో భాగంగా మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ఆధ్వర్యంలో వార్డు నెం....
ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం
మందమర్రి అలానే మంచిర్యాల జిల్లా పరిసర ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈ అకస్మాత్తు వాతావరణ మార్పుల వల్ల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. https://youtube.com/@sitinewstelangana?si=Akh2AzJegsqDOe2Z...
వ్యవసాయ శాఖ సూచించిన పంటలనే సాగు చేసేందుకు ముగ్గు చూపాలి
మందమర్రి మండలంలోని సారంగపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిగ్రాని సమితి సభ్యులతో ఎరువుల నియంత్రణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చెన్నూర్ డివిజన్ సహాయ వ్యవసాయ...
ఎన్హెచ్-63 నాలుగు లేన్ల విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మంచిర్యాల ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారి నిరంతర కృషి ఫలితంగా ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల జాతీయ రహదారి (ఎన్హెచ్-63)ని నాలుగు లేన్లుగా విస్తరించే ప్రతిష్టాత్మక...
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జీఎం కార్యాలయం ఎదుట ఆందోళన..
మందమర్రి ఏరియా సింగరేణి జిఎం కార్యాలయం ఎదుట గుర్తింపు సంఘ ఏఐటియుసి యూనియన్ ఆధ్వర్యంలో నాయకులు కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి అధికారులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా...
