SITI NEWS TELANGANA

Author : siti news telangana

https://sitinewstelangana.in/ - 91 Posts - 0 Comments
స్థానిక వార్తలు

ప్రజాస్వామ్యానికి ఓటే బలం: పెద్దపల్లి ఎంపీ గడ్డం.వంశీకృష్ణ

siti news telangana
‘ఎస్.ఐ.ఆర్ ‘ సర్వేలో పాల్గొన్న ఎంపీ.. ప్రతి అర్హుడికీ ఓటు హక్కు సురక్షితంగా ఉండాలనేదే సంకల్పం.. బెల్లంపల్లి / తాండూర్  : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి అర్హులైన...
స్థానిక వార్తలు

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల జాబితాపై బీఆర్‌ఎస్ నాయకుల తీరును ఖండించిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మంద.తిరుమల్ రెడ్డి

siti news telangana
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల జాబితా లో అర్హులు.. బీఆర్‌ఎస్ నాయకుల తీరు తీరును ఖండించిన కాంగ్రెస్ …  మందమర్రి : అర్హులైన పేదలకు దక్కాల్సిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల జాబితాపై బీఆర్ఎస్ నాయకులు...
స్థానిక వార్తలు

24వ త్రైపాక్షిక సేఫ్టీ సమీక్ష సమావేశం : మందమర్రి ఏరియా.

siti news telangana
ప్రమాద రహిత సింగరేణి సాధనకు కృషి.. త్రైపాక్షిక సమావేశంలో పలు కీలక నిర్ణయాలు.. మందమర్రి : సింగరేణి కాలరీస్ సంస్థ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల 24వ త్రైపాక్షిక సేఫ్టీ (రక్షణ) సమీక్ష సమావేశం...
స్థానిక వార్తలు

తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు హర్షనీయం: సీఎం, మంత్రి, ఎంపీ చిత్రపటాలకు సింగరేణి కార్మికుల క్షీరాభిషేకం

siti news telangana
తాడిచర్ల-2′ బొగ్గు బ్లాక్‌ను సింగరేణి కేటాయించడం పట్ల సర్వత్రా హర్షం.. రామకృష్ణాపూర్: సింగరేణి సంస్థకు ‘తాడిచర్ల-2’ బొగ్గు బ్లాక్‌ను కేటాయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ బ్లాక్ కేటాయింపు కోసం విశేషంగా కృషి...
స్థానిక వార్తలు

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల జాబితాలో అనర్హులా ? : బీఆర్ఎస్ నేతల ఆగ్రహం

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో భారీ ఎత్తున అనర్హులకు చోటు.. మందమర్రి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో భారీ ఎత్తున అనర్హులకు చోటు...
తెలంగాణ

సింగరేణికి తాడిచర్ల కోల్ బ్లాక్-2 కేటాయింపు: హర్షం వ్యక్తం చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

‘తాడిచర్ల కోల్ బ్లాక్-2’ను సింగరేణి కాలరీస్‌కు కేటాయించడం పట్ల ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణకే తలమానికమైన సింగరేణి హక్కుల సాధన కోసం చేసిన పోరాటానికి ఈ నిర్ణయంతో సరైన ఫలితం...
స్థానిక వార్తలు

గనులు,డిపార్ట్‌మెంట్ల వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనలు

siti news telangana
కార్మిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్.. అధికారులకు వినతి పత్రాల సమర్పణ… సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మందమర్రి ఏరియాలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు, నాయకులు భారీ నిరసన కార్యక్రమాలు...
స్థానిక వార్తలు

పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

siti news telangana
కే.జి.బి.వి పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్…   వేమనపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి...
తెలంగాణ

సీఎస్‌ను కలిసిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ నేతలు

siti news telangana
సీఎస్‌ను కలిసిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ నేతలు: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి వినతి…  తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ ( టి.ఎస్.జె.యూ ) మంచిర్యాల జిల్లా అధ్యక్ష రాజు పటేల్, ప్రధాన కార్యదర్శి...
స్థానిక వార్తలు

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాలనీల్లో మార్నింగ్ వాక్ : మంత్రి వివేక్

siti news telangana
క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నా మంత్రి  మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాలనీల్లో రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం.వివేక్ వెంకటస్వామి పర్యటించారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఆయన...