SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయాలి : మందమర్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు

మందమర్రి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే జర్నలిస్టుల సంక్షేమం కోసం తొలి అడుగు వేసింది. ప్రెస్ క్లబ్ సభ్యుల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని కోరుతూ గురువారం స్థానిక తహసిల్దార్ సతీష్ కుమార్‌ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జి.రామ్ చందర్, ప్రధాన కార్యదర్శి సలాముద్దీన్, కోశాధికారి సకినాల.శంకర్, మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు.

Related posts

జూన్ 10వ తేదీన ప్రారంభం కానున్న జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమం

siti news telangana

జైపూర్ మండలంలో మూడు పువ్వులు ఆరుకాయలుగా అక్రమ మట్టి దందా

siti news telangana

ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం

siti news telangana