SITI NEWS TELANGANA
జాతీయం బ్రేకింగ్ న్యూస్

గోవాలో ఘోర పడవ ప్రమాదం: 23 మంది మృతి, 64 మంది గల్లంతు.

ధన వ్యామోహం, నిర్లక్ష్యం, మితిమీరిన ఉత్సాహం కలిపి సృష్టించిన మహా విషాదం..

దేశాన్ని కలచివేసే విషాద ఘటన గోవాలో చోటుచేసుకుంది. పర్యాటకుల సందడితో కళకళలాడే గోవాలో ఓవర్లోడ్తో ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదానికి గురై మునిగిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 23 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించగా, 40 మందిని సురక్షితంగా రక్షించారు..

మరో 64 మంది ఆచూకీ ఇంకా లభించకపోవడంతో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

సముద్రంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను, పర్యాటకులను, అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Related posts

కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే

siti news telangana

सोमवार को दो करोड़ श्रमिकों को मिलेगा भरण पोषण भत्ता,5.90 करोड़ से अधिक हैं श्रमिक

Web1Tech

అమెరికా లో చదువుతున్న తెలంగాణ విద్యార్థినికి ఘోర ప్రమాదం

siti news telangana