SITI NEWS TELANGANA
జాతీయం బ్రేకింగ్ న్యూస్

గోవాలో ఘోర పడవ ప్రమాదం: 23 మంది మృతి, 64 మంది గల్లంతు.

ధన వ్యామోహం, నిర్లక్ష్యం, మితిమీరిన ఉత్సాహం కలిపి సృష్టించిన మహా విషాదం..

దేశాన్ని కలచివేసే విషాద ఘటన గోవాలో చోటుచేసుకుంది. పర్యాటకుల సందడితో కళకళలాడే గోవాలో ఓవర్లోడ్తో ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదానికి గురై మునిగిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 23 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించగా, 40 మందిని సురక్షితంగా రక్షించారు..

మరో 64 మంది ఆచూకీ ఇంకా లభించకపోవడంతో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

సముద్రంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను, పర్యాటకులను, అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Related posts

అమెరికా లో చదువుతున్న తెలంగాణ విద్యార్థినికి ఘోర ప్రమాదం

siti news telangana

मदरसा बगुलहवा में मनाया गया”आजादी का अमृत महोत्सव”

Web1Tech

भारतीय जनता पार्टी की जन विश्वास यात्रा का सिद्धार्थनगर में आगमन, उमड़ा जन सैलाब

Web1Tech