SITI NEWS TELANGANA

Author : siti news telangana

https://sitinewstelangana.in/ - 31 Posts - 0 Comments
తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వార తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాల : మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణ యువతను ప్రపంచ ఉద్యోగ విపణికి సిద్ధం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాత ఐటీఐలకు సరికొత్త రూపు కల్పించి వాటిని అత్యాధునిక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATCs) అభివృద్ధి చేసిందని రాష్ట్ర కార్మిక,...
తెలంగాణ స్థానిక వార్తలు

మందమర్రి జీఎం కార్యాలయం, కేకే ఓసీపీల లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

siti news telangana
సింగరేణి సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, IAS ప్రత్యేక ఆదేశాలు తో మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ (జీ.ఎం) కార్యాలయంతో పాటు కేకే ఓసీపీ (KK OCP) లో ప్రపంచ...
స్థానిక వార్తలు

ప్రజాపాలన ప్రగతి కార్యక్రమం లో దరఖాస్తులను స్వీకరిస్తున్న అధికారులు

siti news telangana
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం లో భాగంగా మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ఆధ్వర్యంలో వార్డు నెం....
స్థానిక వార్తలు

ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం

siti news telangana
మందమర్రి అలానే మంచిర్యాల జిల్లా పరిసర ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈ అకస్మాత్తు వాతావరణ మార్పుల వల్ల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. https://youtube.com/@sitinewstelangana?si=Akh2AzJegsqDOe2Z...
తెలంగాణ స్థానిక వార్తలు

వ్యవసాయ శాఖ సూచించిన పంటలనే సాగు చేసేందుకు ముగ్గు చూపాలి

siti news telangana
మందమర్రి మండలంలోని సారంగపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిగ్రాని సమితి సభ్యులతో ఎరువుల నియంత్రణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చెన్నూర్ డివిజన్ సహాయ వ్యవసాయ...
తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

ఎన్‌హెచ్-63 నాలుగు లేన్ల విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

siti news telangana
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మంచిర్యాల ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారి నిరంతర కృషి ఫలితంగా ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల జాతీయ రహదారి (ఎన్‌హెచ్-63)ని నాలుగు లేన్లుగా విస్తరించే ప్రతిష్టాత్మక...
తెలంగాణ

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జీఎం కార్యాలయం ఎదుట ఆందోళన..

siti news telangana
మందమర్రి ఏరియా సింగరేణి జిఎం కార్యాలయం ఎదుట గుర్తింపు సంఘ ఏఐటియుసి యూనియన్ ఆధ్వర్యంలో నాయకులు కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి అధికారులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా...
స్థానిక వార్తలు

పొన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మందమర్రి మండలంలోని  పొన్నారం గ్రామంలో 12 గృహాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ముక్య అతిధిగా హాజరై ప్రారంభించారు. .చెన్నూరు నియోజకవర్గ  ఎమ్మెల్యే,...
స్థానిక వార్తలు

అప్రకటిత, నిరంతర విద్యుత్ కోతలు: అంధకారంలో పట్టణాలు , అల్లాడుతున్న ప్రజలు

*సిటి న్యూస్ తెలంగాణ ప్రతినిధి, జూన్ 2026:* రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుతుండగా, దానికి తోడు విపరీతమైన కరెంట్ కోతలు తోడవ్వడంతో సామాన్య ప్రజల జీవనం నరకప్రాయంగా మారింది. పగలు, రాత్రి...